నెలలు నిండే కొద్దీ గర్భిణి శరీరంలో చాలా మార్పులు వస్తుంటాయి. కడుపులో బిడ్డను మోసే క్రమంలో వెన్నుమీద ఒత్తిడి ఎక్కువవుతుంది. దీని ప్రభావం మెడపైనా పడుతుంది. ఈ సమస్యకు త్రికోణాసనం చక్కటి పరిష్కారం. వైద్య నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆసనాన్ని ప్రయత్నించాలి.
షరతులు వర్తిస్తాయి
కండ్ల్లు తిరుగుతున్నట్టుగా ఉన్నప్పుడు ఈ ఆసనం వేయకూడదు. పొట్టలో అసౌకర్యంగా ఉన్నా.. వ్జైనా నుంచి రక్తస్రావం అవుతున్నా ఆపేయాలి.
అనితా అత్యాల
ప్రెగ్నెన్సీ యోగా నిపుణురాలు
6309800109
ఇవి కూడా చదవండి: