ప్రెగ్నెన్సీ సమయంలో చాలామందికి డయాబెటిస్ వస్తుంది. ఆ ప్రభావం గర్భిణి ఆరోగ్యంపై పడుతుంది. గర్భస్థ శిశువుపైనా పడుతుంది. డయాబెటిస్ను అదుపులో ఉంచే ఆసనాలు యోగాలో ఎన్నో ఉన్నాయి. వాటిలో జాను శీర్షాసనం కీలకమైంది. ఈ ఆసనాన్ని సాధన చేయడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉండటంతోపాటు ఆరోగ్యం పరిపూర్ణంగా మెరుగవుతుంది.
లాభాలు: డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. పాంక్రియాస్ మీద ఒత్తిడి వల్ల మధుమేహం కంట్రోల్ అవుతుంది.
చేయకూడనివారు: కండ్లు తిరుగుతున్న వాళ్లు ఈ ఆసనం చేయకూడదు. వ్జైనా నుంచి రక్తస్రావం అవుతున్నా, వాంతులు అవుతున్న ఫీలింగ్ ఉన్నా ప్రయత్నించొద్దు. డాక్టర్ సలహా తీసుకున్న తర్వాతే సాధన ప్రారంభించాలి.
అనితా అత్యాల
ప్రెగ్నెన్సీ యోగా నిపుణురాలు
6309800109