హఫీజ్పేట్: ఆయాఫీడర్ల పరిధిలో మరమ్మత్తుల కారణంగా గురువారం విద్యుత్తు సరాఫరాలో అంతరాయం ఏర్పడ నున్నట్లు చందానగర్ ఏఈ రాజేందర్ ఒకప్రకటనలో తెలిపారు. 11కేవి మదీనగూడ ఫీడర్ పరిధిలోని కల్కిహైట్స్, రామకృష్ణనగర్, కల్లెంఅంజిరెడ్డి స్కూల్, పైప్లైన్రోడ్డు, యశోధపెరల్, మదీనగూడ, మజీద్ఏరియా, నైమీషా అపార్టుమెంట్స్ ప్రాంతాల్లో ఉదయం 10నుంచి మధ్యాహ్నం 1గంటవరకు విద్యుత్ నిలిపివేయనున్నారు.
11కేవి మైత్రినగర్ ఫీడర్ పరిధిలోని ఆర్టీసీకాలనీ, మంజీర పైప్లైన్ రోడ్డు, మదీనగూడ విలేజ్, సాయికృపా అపార్టుమెంట్స్, రామకృష్ణనగర్, గాయత్రిటవర్స్, కల్కిఅపార్టుమెంట్స్, మదీనగూడ మజీద్ ఏరియా, వైశాలీఎన్క్లేవ్, స్వాగత్హోటల్ వెనకబాగం, ల్యాండ్మార్కు అపార్టుమెంట్స్, స్రవంతి ఎన్క్లేవ్, రాఘవటవర్స్, జెనిసిస్స్కూల్ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2నుంచి 3గంటల వరకు విద్యుత్ ఉండదు.
11కేవి ప్రేమ్నగర్ ఫీడర్ పరిధిలోని ప్రేమ్నగర్ వెనకబాగం, రోలింగ్మీడోస్, సీఏం తోటవైపు, 100ఫీట్లరోడ్డు ఎడమ, కుడి బాగం, ప్రేమ్నగర్, మార్తాండనగర్, ప్రేమ్నగర్ బీ బ్లాకు, హనీఫ్కాలనీ ప్రాంతాల్లో మధ్యాహ్నం 3నుంచి 4గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ తెలిపారు.