సిద్దిపేట :ఈత సరదా ఇద్దరి ప్రాణాలను బలిగొంది. జిల్లాలోని కోహెడ మండలం పోరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎలుక ప్రశాంత్ (14) బడా కుమార్ (14) మోయతుమ్మెద వాగులో ఈతకు వెళ్లి మృతి చెందారు. ఎదిగిన పిల్లలు మృత్యువాత పడటంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. బాలుర మృతితో గ్రామంలో విషా ఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
ఎలుకలు 12 బాటిళ్ల మద్యం తాగేశాయ్!
పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి హరీశ్రావు
దళిత వాడలో పల్లె నిద్ర చేసిన ఎమ్మెల్యే ఆనంద్
ఒలింపిక్స్కు భారీ టీమ్ను పంపనున్న చైనా
వెదజల్లే పద్ధతితో అధిక దిగుబడి : మంత్రి అల్లోల