నల్లగొండ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఓ బాలుడు నీటి కుంటలో పడి మృతి చెందాడు. చండూరు మండలం ఇడికుడ గ్రామానికి చెందిన వెంకటయ్య పంతులు వెంట తన మనుమడు బద్రి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. తాత పనుల్లో నిమగ్నం కాగా బద్రి (6) ఆడుకుంటూ పక్కనే పుల్లెంల గ్రామం వెళ్లేదారిలో ఉన్న నీటి కుంటలో పడిపోయాడు. ఎంత వెతికినా దొరకకపోవడంతో గుంతలో నీటిని బయటకు తీయగా బాలుడి మృత దేహం లభ్యమైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Good news | మెట్రో రైలు సేవలు మరో అరగంట పొడిగింపు
Bigg boss: ఇక్కడ టన్నుల కొద్ది కిక్ వస్తుంది.. బిగ్ బాస్ ప్రోమో విడుదల
విద్యతోనే మానవ వనరుల అభివృద్ధి: మంత్రి హరీశ్ రావు