ఎన్కౌంటర్లో నేరస్థుడు హతం

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రం మంద్సార్ జిల్లా సీతామావ్ ఏరియాలో ఓ నేరస్థుడిని స్థానిక పోలీసులు సినీ ఫక్కీలో మట్టుబెట్టారు. సీతామావ్ ఏరియాలో నేరగాళ్లు తచ్చాడుతున్నారన్న సమాచారం మేరకు స్థానిక పోలీసులు అక్కడి చేరుకున్నారు. నేరస్థులను గుర్తించిన పోలీసులు లొంగిపోవాలని హెచ్చరించారు. కానీ నేరస్థులు పోలీసుల హెచ్చరికలను లెక్కచేయకుండా కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురు కాల్పులు జరుపగా ఒక నేరస్థుడు హతమయ్యాడు. అయితే, అతని గ్యాంగ్లోని మిగతా సభ్యులు పోలీసులకు చిక్కకుండా పారిపోయారు.
Madhya Pradesh: A criminal with Rs 15 lakhs bounty shot dead in police encounter in Sitamau, Mandsaur district.
— ANI (@ANI) November 23, 2020
"He was killed in cross-firing. While, his gang members ran away from the encounter site. FIR filed in the case," say police pic.twitter.com/STNjTRpSXh
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- ఇండోనేషియాలో భూకంపం, 42 మంది మృతి
- ..ఆ రెండు రాష్ట్రాల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం : మాయవతి
- సంక్రాంతి స్పెషల్.. పవన్ కళ్యాణ్ ఇంట్లో రామ్ చరణ్..
- ‘వకీల్ సాబ్’ బడ్జెట్ శాటిలైట్ రైట్స్తోనే వచ్చేసిందా..?
- మీరెవరికి మద్దతిస్తున్నారు: మీడియాపై నితీశ్ చిందులు
- ఆత్మహత్య చేసుకుందామనుకున్నా..క్రాక్ నటుడి మనోగతం
- కుక్కపై లైంగిక దాడి.. ఓ వ్యక్తి అరెస్ట్
- మోదీ పాలనలో సుప్రీంకోర్టుపై నమ్మకం పోయింది: కె. నారాయణ
- చిరంజీవి బిగ్ సర్ప్రైజ్.. 2021లో డబుల్ డోస్ ఇస్తున్నాడా..?
- హైదరాబాద్-చికాగో నాన్స్టాప్ విమాన సర్వీసులు ప్రారంభం