Crime
- Nov 18, 2020 , 17:34:26
వీధి కుక్కల దాడిలో 26 మేకలు, గొర్రెలు మృతి

యాదాద్రి భువనగిరి : వీధి కుక్కల దాడిలో 26 గొర్రెలు, మేకలు మృత్యువాతపడ్డ సంఘటణ బుధవారం భూదాన్పోచంపల్లి మండల పరిధిలోని జిబ్లక్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. బాధితుడు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. జిబ్లక్పల్లి గ్రామానికి చెందిన ఆర్ల చంద్రయ్య తన గొర్రెల మందను గ్రామానికి సమీపంలో ఏర్పాటు చేసుకోని ప్రతి రోజు గ్రామ పొలిమేరలో మేపుకునేవాడు.
మంగళవారం రాత్రి కూడా తన జీవాలను మందలోకి తోలి ఇంటికి వెళ్లాడు. అయితే బుధవారం ఉదయం చంద్రయ మంద వద్దకు వెళ్లి చూసేసరికి సుమారు 26 గొర్రెలు, మేకలు రక్తపు మడుగులతో పడి చనిపోయి ఉన్నాయి. అయితే వీధి కుక్కల దాడిలోనే తన జీవాలు మృత్యువాతపడ్డాయని చంద్రయ్య వాపోయాడు.
తాజావార్తలు
- జనవరిలోనే రవితేజ ‘క్రాక్’ ఓటిటిలో విడుదల..?
- చిరంజీవితో మరోసారి జతకడుతున్న నయనతార?
- కళ్ల కింద నల్లటి వలయాలా? ఇవి తినండి
- సిన్సినాటి డెమోక్రాట్ మేయర్ అభ్యర్థిగా ఇండో అమెరికన్
- ఈ ఐదింటిని భోజనంలో భాగం చేసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!
- పదోన్నతుల ప్రక్రియ వేగంగా పూర్తిచేయాలి : సీఎస్
- తొలి రోజు సక్సెస్.. 1.65 లక్షల మందికి కరోనా టీకా
- గ్రామగ్రామాన వైకుంఠధామాల నిర్మాణం : మంత్రి పువ్వాడ
- ఆస్కార్ రేస్లో విద్యాబాలన్ సినిమా నట్ఖట్
- శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఆల్ట్రా 5G బుకింగ్స్ ప్రారంభం
MOST READ
TRENDING