ఇండియన్ టీంకు శుభాకాంక్షలు తెలిపిన వెంకటేష్

మొదటి టెస్ట్లో దారుణంగా ఓడిపోయిన టీమిండియా రెండో టెస్ట్లో ఘన విజయం సాధించడంతో టీంకు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా విక్టరీ వెంకటేష్ తన ట్విట్టర్ ద్వారా భారత టీంకు శుభాకాంక్షలు తెలియజేశారు. అద్భుత విజయం సాధించినందుకు అభినందనలు. టీం మొత్తం కలిసికట్టుగా ఆడడం వలన ఇండియా మెల్బోర్న్ టెస్ట్లో ఘన విజయం సాధించిందని వెంకీ పేర్కొన్నారు.
70 పరుగుల లక్ష్యంతో లంచ్ తర్వాత బరిలోకి దిగిన భారత్ రెండు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. మయాంక్ అగర్వాల్ (5), పుజారా (3) వికెట్ కోల్పోయినప్పటికీ కెప్టెన్ అజింక్యా రహానే (40 బంతుల్లో 27; 3 ఫోర్లు), ఓపెనర్ శుభ్మన్ గిల్ (36 బంతుల్లో 35; 7 ఫోర్లు) భారత్ను విజయ తీరాలకు చేర్చారు. లక్ష్యం చిన్నదే కావడంతో భారత్ సునాయాసంగా గెలుపు బాట పట్టింది. మూడో టెస్ట్ జనవరి 7న జరగనుంది.
ఇవి కూడా చదవండి :
తాజావార్తలు
- పైలట్పై పిల్లి దాడి.. విమానం అత్యవసర లాండింగ్
- ఇంజినీరింగ్ విద్యార్థులకు భావోద్వేగ, సామాజిక నైపుణ్యాలు అవసరం: వెంకయ్యనాయుడు
- ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యానని ముఖాన్నే మార్చేసుకున్నాడు
- బట్టతల దాచి పెండ్లి చేసుకున్న భర్తకు షాక్ : విడాకులు కోరిన భార్య!
- అందరూ లేడీస్ ఎంపోరియం శ్రీకాంత్ అంటున్నరన్న..జాతిరత్నాలు ట్రైలర్
- వీడియో : కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకోండిలా...
- బార్ కౌన్సిల్ లేఖతో కేంద్రం, టీకా తయారీదారులకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
- ముగిసిన తొలి రోజు ఆట..భారత్దే ఆధిపత్యం
- 22.5 కేజీల కేక్, భారీగా విందు.. గ్రాండ్గా గుర్రం బర్త్ డే
- అంగన్వాడీల గౌరవాన్ని పెంచిన టీఆర్ఎస్ ప్రభుత్వం