నగరాలు,పట్టణాలతోపాటు,పల్లెసీమలఅభివృద్ధితోనేరాష్ట్రంఅభివృద్ధిచెందుతుందనిభావించినప్రభుత్వంగ్రామాల్లోమౌలికసదుపాయాలకల్పనకు,వివిధపథకాలకోసంపంచాయతీరాజ్శాఖకుభారీగానేబడ్జెట్కేటాయింపులుచేసింది. 2014-15 బడ్జెట్లో రూ.13,877 కోట్లుకేటాయించినరాష్ట్రప్రభుత్వం 2015-16 లోరూ. 15,993.89 కోట్లు, 2016-17 లోరూ. 12,846.33 కోట్లు, 2017-18 లోరూ. 14,723.42 కోట్లు, 2018-19 లో 15,563 కోట్లు, 2020-21 బడ్జెట్లోపంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖకురూ.23,005 కోట్లరూపాయలుకేటాయించింది.
గ్రామీణాభివృద్ధిలోనెంబర్వన్ తెలంగాణలోపల్లెప్రగతికార్యక్రమంలోచేపట్టినపనులతోగ్రామాలస్వరూపమేమారిపోయింది. రాష్ట్రంలోనిఅన్నిగ్రామాల్లోనర్సరీలు, డంపుయార్డులు, స్మశానవాటికలుఏర్పాటుచేయడంతోపాటు, అన్నిగ్రామపంచాయతీలకుప్రభుత్వంట్రాక్టర్లుసమకూర్చింది. ఈపనులతోగ్రామీణాభివృద్ధిలోతెలంగాణనెంబర్వన్గానిలిచింది.
క్రమసంఖ్య | విషయం | నిధులు |
1 | గ్రామపంచాయతీలసంఖ్య | 12,769 – గ్రామపంచాయతీలు |
2 | జనాభా | 2.02 కోట్లు (2011 ప్రకారం) |
3 | 2019-20 బడ్జెట్లో | 2,373 కోట్లు |
పచ్చదనంకోసం | 237 కోట్లు | |
4 | 2020 -21బడ్జెట్లో | 3,694 కోట్లు |
పచ్చదనంకోసం | 369 కోట్లు | |
5 | 2021 -22బడ్జెట్లోఅంచనా | 4,036 కోట్లు |
పచ్చదనంకోసం | 403 కోట్లు | |
6 | 2022 -23బడ్జెట్లోఅంచనా | 4,259 కోట్లు |
పచ్చదనంకోసం | 425 కోట్లు | |
7 | 2023 -24బడ్జెట్లోఅంచనా | 4,452 కోట్లు |
పచ్చదనంకోసం | 445 కోట్లు |
గ్రామాల అభివృద్ధి, పచ్చదనం, పరిశుభ్రత పెంపొందించే ఉద్దేశంతో చేపడుతున్న పల్లె ప్రగతి కార్యక్రమం మూడు విడతలుగా జరిగింది. మొదటి విడతగా 6 సెప్టెంబర్, 2019 నుంచి 5 అక్టోబర్, 2019 వరకు నెలరోజుల పాటు జరిగింది. రెండో విడత కార్యక్రమం 02 జనవరి, 2020 నుంచి 12 జనవరి, 2020 వరకు, మూడో విడత కార్యక్రమం 1 జూన్, 2020 నుంచి 8 జూన్, 2020 వరకు జరిగింది.
మూడు విడతల్లో జరిగిన పనులు
• In the first round of campaign various activities like Cleaning of roads & drains, identification of low lying areas and filling up with gravel, bailing out of water from low lying areas, identification of old & dilapidated houses and offices and demolition & cleaning of debris, fill up of old and unused open wells, etc. were taken up.
• In the 2nd round the broad objective was to institutionalize and deepen the activities of first round.
• In the 3rd round special sanitation for 8 days has been taken up. Under this programme, keep up the Grama Panchayat clean, take action on low lying Areas, to make the officials and Elected Representatives accountable.
ప్రభుత్వం గ్రామపంచాయతీలకు నెలకు రూ.308 కోట్లను అందిస్తున్నది. ఏప్రిల్ 2020 నాటికి మొత్తం రూ.1847.50 కోట్లను విడుదల చేసింది. పల్లెప్రగతిలో భాగంగా ప్రతీ గ్రామపంచాయతీకి ఒక డంప్ యార్డ్ – Segregation shed ను రూ.2.30 లక్షల వ్యయంతో, వైకుంఠదామాలను రూ.12.50 లక్షల వ్యయంతో ఏర్పాటు చేస్తున్నది. ప్రతీ గ్రామానికో నర్సరీని కూడా ఏర్పాటు చేసింది. రూ.800 కోట్లతో 10,758 గ్రామ పంచాయతీలకు సిసి రోడ్లను మంజూరు చేసింది.
• To collect and transport solid waste, a Tractor, Trolly and Tanker has been sanctioned in each GP.
• Soak pits were sanctioned in all the Gram Panchayats for liquid waste management.
• A new panchayati raj Act was enacted with a view to bring in greater responsibility, transparency and accountability on the part of Panchayati Raj functionaries for effective delivery of services through Gram panchayats
• 9355 gram panchayat secretaries were recruited to ensure that proper functionaries are there in each gram panchayats
• Each and every gram panchayats have prepared their annual budgets till 2023-24. Out of their budgets they have kept 10% fund reserved for green activities.
• All street lights were rectified and ensure that they are functioning daily
• Daily cleaning of roads and drains have been made mandatory
• District officials are visiting gram panchayats regularly.
Still on September, 2020 | పనులు మంజూరైనవి | గుర్తించిన స్థలాలు | గుర్తించాల్సిన స్థలాలు | పనులు జరుగుతున్నవి | పనులు పూర్తయినవి |
పల్లె ప్రకృతి వనాలు (విలేజ్ పార్క్స్) | 12,769 | 10,323 | 2446 | 6254 | – |
డంప్ యార్డ్ లు (రూ.2.30 లక్షలు) | 12,702 | 12,645 | 110 | 11,465 | 6224 |
వైకుంఠదామాలు (రూ.12.50 లక్షలు) | 12,713 | 12,638 | 56 | 11,894 | 3245 |
ఈ కార్యక్రమంలో గ్రామాల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి కార్యాచరణ రూపొందించారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలకు గ్రామస్థాయిలోనే ప్రణాళిక రూపొందించారు. కలెక్టర్లు, జిల్లా అధికారులు, మండల పరిషత్ అధికారులకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై సీఎం కెసిఆర్ దిశా నిర్దేశం చేశారు. గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి ఆయా గ్రామాల్లో ఉన్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కారం చేశారు. వార్షిక, పంచవర్ష ప్రణాళికలను సిద్ధం చేసి గ్రామాలను అభివృద్ధి చేశారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ నిధులకు తోడు.. మరిన్ని నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ కార్యక్రమంలో పచ్చదనం పరిశుభ్రతకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. లక్ష్యాన్ని సాధించిన గ్రామాలకు ప్రోత్సాహకాలు ప్రకటించారు. అలసత్వం, అజాగ్రత్త వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ లు కూడా గ్రామ ప్రత్యేక కార్యాచరణలో పాల్గొన్నారు. ఈ రెండు విడతల్లో జరిగిన పల్లెప్రగతి కార్యక్రమాల్లో గ్రామాల్లో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉండిపోయిన మురికి కాల్వల పనులు పూర్తిచేశారు. వినియోగంలేని భవనాలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు ఉపయోగంలోకి వచ్చాయి. హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో మొక్కలు నాటారు. విద్యుత్ సరఫరా వ్యవస్థ మెరుగుపడింది.
పల్లెప్రగతికార్యక్రమంలోఏర్పాటుచేసినప్రజాసంఘాలకమిటీల్లోమొత్తం 8,20,727 మందినిసభ్యులుగాఎన్నుకున్నారు.వీరిలో 4,03,758 మందిమహిళలుకూడాసభ్యులుగాఎంపికయ్యారు.పల్లెప్రగతికార్యక్రమంకిందదేశంలోనేతొలిసారిగా 12,769గ్రామాల్లోప్రజలనుభాగస్వాములుగాస్టాండింగ్కమిటీలనుఏర్పాటుచేశారు.
వర్స్క్కమిటీ
శానిటేషన్కమిటీ
స్ర్టీట్లైట్కమిటీ
గ్రీన్కవర్కమిటి
గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, ఘన వ్యర్థాల తరలింపు, హరితహారం మొక్కలకు నీటి సరఫరా పనులకు ప్రతి ఊరికి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ కొనుగోలు చేస్తున్నారు. 500 నుంచి 3000 జనాభా ఉన్న గ్రామాల్లో మినీ ట్రాక్టర్, అంతకన్నా ఎక్కువ జనాభా ఉంటే ట్రాక్టర్ కొంటున్నారు. పంచాయతీకి వచ్చే వివిధ రకాల నిధుల నుంచి సమకూర్చుకుంటున్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా వ్యవసాయ, పంచాయతీరాజ్ ఇంజినీరు, పరిశ్రమల అధికారి/జనరల్ మేనేజర్, పంచాయతీ అధికారి కమిటీ ఆమోదం తీసుకున్నాక కొనుగోలుకు అనుమతులు ఇస్తున్నారు. అన్ని గ్రామాల్లో డంప్యార్డ్ ఏర్పాటుకు కావాల్సిన భూమిని గుర్తిస్తున్నారు. తగిన ప్రభుత్వ భూమి అందుబాటులో లేనట్లయితే పంచాయతీ నిధులతో స్థలం కొనుగోలు చేస్తున్నారు. శ్మశానవాటిక నిర్మాణానికి అనుగుణమైన స్థలాలను గుర్తిస్తున్నారు. గ్రామపంచాయతీలో వందశాతం మరుగుదొడ్లు నిర్మించడానికి ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నారు.
స్వచ్ఛభారత్మిషన్ (గ్రామీణ్)లోతెలంగాణదేశంలోనేనంబర్వన్గానిలిచింది. వరుసగామూడోసారిఈఘనతసాధించింది. జిల్లాలక్యాటగిరీలోకరీంనగర్దేశంలోనేమూడోస్థానాన్నిదక్కించుకొన్నది. ప్రతిఏటాస్వచ్ఛభారత్కిందకేంద్రప్రభుత్వంరాష్ర్టాలు, జిల్లాలు, బ్లాక్లు, గ్రామపంచాయతీలవారీగాఅవార్డులుఅందజేస్తున్నది. తాగునీరు, పారిశుద్ధ్యవిభాగాల్లోకేంద్రంచేపట్టినమూడుకార్యక్రమాల్లోతెలంగాణసత్తాచాటింది. (నవంబరు 1, 2019 నుంచిఏప్రిల్ 20, 2020) వరకునిర్వహించినస్వచ్ఛసుందర్సముదాయక్శౌచాలయ (ఎస్ఎస్ఎస్ఎస్), ఈఏడాదిజూన్ 15 నుంచిసెప్టెంబరు 15 వరకునిర్వహించినకమ్యూనిటీమరుగుదొడ్లనిర్మాణం- నిర్వహణ, ఆగస్టు 8 నుంచి 15వతేదీవరకునిర్వహించినగందగీముక్త్భారత్ (డీడీడబ్ల్యూఎస్) వ్యర్థాలనుతొలిగించేకార్యక్రమాల్లోరాష్ట్రంఅద్భుతఫలితాలనుసాధించింది. తెలంగాణదేశంలోనేనంబర్వన్గానిలిచిందనికేంద్రప్రభుత్వడీడీడబ్ల్యూఎస్డైరెక్టర్యుగల్జోషితెలిపారు. జిల్లాలక్యాటగిరీలోకరీంనగర్మూడోస్థానందక్కించుకొన్నదనిపంచాయతీరాజ్శాఖకులేఖరాశారు.
( 2020 నవంబర్ 20)
జాతీయస్థాయిలోఅనేకఅంశాల్లోప్రత్యేకతచాటుతూఅనేకఅవార్డులుచేజిక్కించుకున్నసిద్దిపేట, పెద్దపల్లిజిల్లాలకుమరోజాతీయఅవార్డులభించింది. ప్రపంచమరుగుదొడ్లదినోత్సవంసందర్భంగా ‘స్వచ్ఛ్భారత్మిషన్గ్రామీణ్’లోఅద్భుతప్రగతికనబర్చినదేశంలోని 20 జిల్లాలనుకేంద్రప్రభుత్వంఎంపికచేయగాఅందులోతెలంగాణనుంచిసిద్దిపేట, పెద్దపల్లిజిల్లాలుచోటుదక్కించుకున్నాయి. కరోనానేపథ్యంలోఈఅవార్డుప్రదానోత్సవకార్యక్రమాన్ని2020 నవంబర్ 20న ఢిల్లీనుంచివర్చువల్ద్వారానిర్వహించగా, కేంద్రజల్శక్తిమంత్రిత్వశాఖమంత్రిగజేంద్రసింగ్షెకావత్నుంచిసిద్దిపేటకలెక్టర్వెంకట్రామ్రెడ్డి, పెద్దపల్లిఇంచార్జికలెక్టర్భారతిహోళికేరిస్వీకరించారు.
గ్రామపంచాయతీలే గ్రామంలో నర్సరీలను ఏర్పాటుచేయాల్సి ఉన్నందున, వాటికి శాశ్వత ప్రాతిపదికన అనువైన స్థలం ఎంపిక చేసుకుంటున్నారు. నర్సరీలను పెంచడానికి ఫారెస్ట్ రేంజ్ అధికారి గ్రామపంచాయతీలకు సాంకేతిక సహకారం అందించారు.12,769గ్రామపంచాయతీ హరితహారం నర్సరీలతోపాటు కొన్ని ప్రత్యేకమైన జాతులతో (మొక్కలతో) తమ సొంత నర్సరీలను అటవీశాఖ పెంచుతున్నది. రైతులను, వారికి అవసరమైన మొక్కలను వ్యవసాయ విస్తరణాధికారుల సహకారంతో గ్రామపంచాయతీ గుర్తిస్తున్నది. ఇంటిదగ్గర నాటడానికి అవసరమైన పండ్లు, పూలమొక్కల ఇండెంట్ను సేకరించుకున్నారు. గ్రామపంచాయతీ లోపల నాటడానికి అందుబాటులో ఉన్న భూములను, పంచాయతీ సరిహద్దుల్లో ఉన్న భూములు, రహదారులను కూడా గ్రామపంచాయతీ గుర్తించింది. ఈ వివరాల ఆధారంగా, గ్రామపంచాయతీ గ్రీన్ప్లాన్ (హరిత ప్రణాళిక)ను సిధ్దం చేసుకున్నది. ఈ గ్రీన్ప్లాన్ను గ్రామసభ ఆమోదిస్తుంది. జిల్లా గ్రీన్కమిటీ సూచనలకు అనుగుణంగా హరితప్రణాళికను రూపొందించారు. గ్రామపంచాయతీలు మొక్కలు పెట్టడంతోపాటు, రక్షణ బాధ్యత తీసుకున్నాయి.
30 రోజుల కార్యాచరణలో వారంపాటు పవర్వీక్ నిర్వహించారు. ఈ వారం రోజుల పాటు వేలాడుతున్న, వదులుగా ఉండే కరంట్ వైర్లు, విద్యుత్ స్తంభాలను సరిచేశారు. తుప్పుపట్టిన స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలు పెట్టారు. వీధిదీపాల సమర్థ నిర్వహణకు థర్డ్ వైర్, ప్రత్యేక మీటర్, స్విచ్లు బిగించారు. వీధిలైట్లు పగలు వెలుగకుండా చూశారు. చలికాలంలో సాయంత్రం 6 గంటలనుంచి ఉదయం 6.30 వరకు, ఇతర సమయాల్లో సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 5.30 వరకు వీధిదీపాలు వెలిగి ఉండేలా చూశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఇస్తున్న నిధులతో పంచాయతీలకు కొత్తరూపు వస్తున్నది. ప్రతి చిన్నపంచాయతీకి కూడా ప్రభుత్వ రూ.5 లక్షల నిదులు ఇచ్చింది. పల్లె ప్రగతిలో ప్రతినెలా రూ.339 కోట్లు విడుదల చేశారు. ఇలా రాష్ట్రంలోని 3479 పంచాయతీలకు రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నిధులు ఇచ్చారు. 1025 గ్రామాలకు రూ. 1 కోటి వరకు, 164గ్రామాలకు రూ. 1 కోటి పైన నిధులు కేటాయించారు. 2019 సెప్టెంబర్ వరకు రూ.2,373 కోట్లు పల్లెప్రగతి కార్యక్రమాల కోసం ప్రభుత్వం విడుదల చేసింది.
రాష్ట్రంలోని12,769గ్రామపంచాయతీలకురాష్ర్టప్రభుత్వంరూ.308కోట్లువిడుదలచేసింది. వాస్తవానికికేంద్రఆర్థికసంఘంనిధులకురాష్ట్రప్రభుత్వవాటాకలిపిప్రతినెలారూ.308కోట్లుఇవ్వాల్సిఉంటుంది. కానీకేంద్రఆర్థికసంఘంజూన్ 2020వరకునిధులొచ్చేఅవకాశంలేకపోవడంతోమొత్తంసొమ్మునురాష్ట్రప్రభుత్వమేవిడుదలచేసింది.
రాష్ట్రంలో తొలివిడత పల్లె ప్రగతిలో గ్రామాల అభివృద్ధికి దాతలు రూ.20 కోట్లకు పైగా విరాళాలు ఇచ్చారు. అలాగే రెండో విడతలో 15,739 మంది దాతలు రూ. 11.64 కోట్లు విరాళంగా ఇచ్చారు. పలు గ్రామాల్లో శ్మశాన వాటిలకు, డంపింగ్ యార్డులకు భూములు విరాళంగా ఇచ్చారు.
గ్రామాభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ, మొక్కల పెంపకం తదితర పనుల నిర్వహణలో అత్యవసనమైన చోట ఖర్చు పెట్టడానికి వీలుగా ప్రతీ జిల్లా కలెక్టర్కు రూ.2 కోట్ల ప్రత్యేక నిధులు ఇచ్చారు. ఈ నిధులు కలెక్టర్లు తమ విచక్షణతో వినియోగించారు.
పల్లెప్రగతి ప్రణాళిక నిర్వహణ, పర్యవేక్షణకు జిల్లాలవారీగా మంత్రులకు ఇంచార్జీ బాధ్యతలను అప్పగించారు. 11 ఫిబ్రవరి, 2020న నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్ పల్లెప్రగతిపై దిశానిర్దేశం చేశారు. మంత్రులకు పర్యవేక్షణ, నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 25 ఫిబ్రవరి, 2020 తేదీన ప్రజాప్రతినిధులతో సమావేవం నిర్వహించారు. గ్రామాల అభివృద్ధిలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం తప్పనిసరి చేశారు. ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ప్రగతి పనుల్లో పాల్గొన్నారు. ఇంచార్జీలు జిల్లాల పరిధిలో మంత్రులు, జిల్లా పరిషత్ చైర్పర్సన్లు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లతోపాటు అధికారులతో గ్రామాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమావేశాలు నిర్వహించారు.
12,769 మొత్తం గ్రామపంచాయతీలు
12,638 గ్రామాలు : స్థలాల గుర్తింపు
11,894 గ్రామాలు : పని ప్రారంభం
ఒక్కో వైకుంఠధామం వ్యయం : 12.5 లక్షల రూపాయలు
గతంలో కేవలం 192 గ్రామాల్లో మాత్రమే వైకుంఠధామాలు ఉండేవి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఒక్క డంపు యార్డు లేదు
12,645 గ్రామాలు : స్థలాల గుర్తింపు
11,465 గ్రామాలు : పని ప్రారంభం
ఒక్కో డంపు యార్డు వ్యయం: 2.3 లక్షల రూపాయలు
శాస్త్రీయ పద్ధుతుల్లో చెత్తను విసర్జించడం ముఖ్య లక్ష్యం.
తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి, విసర్జించడం.
చెత్తతో ఎరువు తయారు చేసి, దాన్ని గ్రామాల్లో చెట్లకు వాడడం.
12,738 గ్రామాలు : నర్సరీల ఏర్పాటు
మిగతా గ్రామాలు : వివిధ ప్రాజెక్టుల కింద ముంపుకు గురయ్యేవి
2020-21 సంవత్సరంలో 23.54 కోట్ల మొక్కలను గ్రామాల్లో నాటి, సంరక్షించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది.
2019-20 సంవత్సరంలో 10.90 కోట్ల మొక్కలు నాటి, 86 శాతం మొక్కలను సంరక్షించడం జరిగింది.
గ్రామాల్లో పచ్చదనం పెంచడానికి 2019-20 సంవత్సరంలో 237 కోట్ల రూపాయలు వ్యయం చేయడం జరిగింది.
2020-21 సంవత్సరంలో 369 కోట్ల రూపాయలను గ్రీన్ బడ్జెట్ గా ఏర్పడుతుంది.
12,751 గ్రామాలు : ట్రాక్టర్ కొనుగోలుకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది
79 గ్రామాలు : పాత ట్రాక్టర్లు కలిగి ఉన్నాయి.
12,215 గ్రామాలు : కొత్తగా ట్రాక్టర్లు కొనుగోలు చేసి సమకూర్చారు.
486 : ఇంకా కొనుగోలు చేయాల్సిన మిగతా గ్రామాలు
1,00,005 : మిడిల్ పోల్స్ ఏర్పాటు
72,387 : వంగిన, పాడైన, తుప్పుపట్టిన పోళ్ల స్థానంలో కొత్త పోళ్లు
51,891 : పాడైన స్టే వైర్ మార్పు
1,87,029 : వదులుగా ఉన్న వైర్ల మార్పు
19,786 కిలోమీటర్లు: థర్డ్ వైరు ఏర్పాటు
27,206 : స్ట్రీట్ లైట్ల మీటర్ల మార్పు
36,405 : కొత్త స్ట్రీట్ లైట్ల మీటర్ల ఏర్పాటు
పల్లె ప్రగతి కార్యక్రమం కింద దేశంలోనే తొలిసారిగా 12,751 గ్రామాల్లో ప్రజలను భాగస్వాములుగా స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేశాం.
4 కమిటీలు
వర్స్క్ కమిటీ
శానిటేషన్ కమిటీ
స్ర్టీట్ లైట్ కమిటీ
గ్రీన్ కవర్ కమిటి
పల్లె ప్రగతిలో ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లు :
పల్లె ప్రగతిలో 540 మండలాల్లోని మొత్తం 12,765 గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లు (100 శాతం) ఇచ్చింది.
హరితహారం :
హరితహారంలో మొత్తం 12,765 గ్రామాలకు గాను 12,755 గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేయడం జరిగింది.
నర్సరీల్లో 1813.46 లక్షల మొక్కలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకోగా 1784.54 లక్షల మొక్కలను (98శాతం) పెంచడం జరిగింది.
రైతు వేదికల నిర్మాణం :
రాష్ట్రంలో 2601 రైతువేదికలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా, 2580 రైతు వేదికల నిర్మాణం (99శాతం) పూర్తయింది.
పల్లె ప్రకృతి వనాలు :
డంపింగ్ షెడ్ల నిర్మాణం :
వైకుంఠ ధామాలు :
కల్లాల నిర్మాణం :
కరంటు బిల్లులు :
గ్రీన్ బడ్జెట్ :
రాష్ట్రంలోని 540 మండలాల్లోని మొత్తం 12,769 గ్రామాలకు రూ.2,309.58 కోట్లు నిధులు ఇవ్వగా, ఇందులో రూ.230.96 కోట్ల గ్రీన్ బడ్జెట్ కోసం కేటాయించడం జరిగింది.
1.గ్రామాల అభివృద్ధికి నిధులు
నగరాలు, పట్టణాలతోపాటు, పల్లెసీమల అభివృద్ధితోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావించిన ప్రభుత్వంగ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు, వివిధ పథకాల కోసం పంచాయతీరాజ్ శాఖకు భారీగానే బడ్జెట్ కేటాయింపులు చేసింది. 2014-15 బడ్జెట్ రూ. లో 13,877 కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం 2015-16 లో రూ. 15,993.89 కోట్లు, 2016-17 లో రూ. 12,846.33 కోట్లు, 2017-18 లో రూ. 14,723.42 కోట్లు, 2018-19 లో 15,563 కోట్ల రూపాయలు కేటాయించింది.
2.మన ఊరు – మన ప్రణాళిక
హైదరాబాద్ లో కూర్చొని ప్రభుత్వ కార్యక్రమాలు తయారు చేయడం వల్ల అనుకున్న ఫలితాలు అనుకున్నట్లుగా రావడం లేదు. అందుకే ఎవరి ఊరి ప్రణాళిక ఆ ఊరి ప్రజలే తయారు చేసుకొని, ఎవరి మండలం ఎలా వుండాలో ఆ మండలం వారే నిర్ణయించుకోవాలని ప్రభుత్వం మన ఊరు- మన ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా మన ఊరు – మన ప్రణాళిక కార్యక్రమం జులై 12 నుంచి 28 వరకు నిర్వహించారు. అందులో వచ్చిన ప్రణాళికలు, సూచనల ప్రకారమే నిధుల విడుదల, రాష్ట్ర ప్రణాళిక తయారీ వుంటుంది. ప్రజల భాగస్వామ్యంతో ప్రణాళికలు రూపొందిండం ఇదే మొదటిసారి. ఈ కార్యక్రమం క్రింద 64,795 పనులను రూ. 48,863 కోట్ల అంచనాలతో గుర్తించ నైనది (8695 గ్రామపంచాయతీలకు 60,039 పనులకు రూ.17,634కోట్లు, 438 మండల ప్రజా పరిషత్ లకు 4380 పనులకు రూ. 13,789 కోట్లు మరియు 9 జిల్లా ప్రజా పరిషత్ లకు 376 పనులకు రూ.17,439 కోట్లు).
3.గ్రామ జ్యోతి కార్యక్రమం
గ్రామీణ ప్రాంతాల సమగ్ర, సమీకృత అభివృద్ధి కోసం 2015 ఆగష్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం నుంచి ‘‘గ్రామ జ్యోతి’’ పథకాన్ని ప్రారంభించారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం రూ.25 వేల కోట్లు ఖర్చు చేయనున్నది. జనాభాను బట్టి ప్రజలే ప్రణాళికలు తయారు చేసుకుంటే, అన్ని గ్రామాలకు రెండు నుంచి ఆరు కోట్లు రూపాయల వరకు అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు 2015 ఆగస్టు 17న వరంగల్ జిల్లా గంగదేవిపల్లి గ్రామంలో ప్రారంభించారు. ముఖ్యమంత్రి స్వయంగా కరీంనగర్ జిల్లా చిన్న ముల్కనూరు గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. 2015 ఆగస్టు 20న మెదక్ జిల్లా ఎర్రవెల్లి గ్రామంలో గ్రామజ్యోతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ గ్రామాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రమదానం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా తాము దత్తత తీసుకున్న గ్రామాల్లో గ్రామజ్యోతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
గ్రామ జ్యోతి కార్యక్రమం క్రింద 2587 గ్రామ పంచాయతీలను ప్రజా ప్రతినిధులు, అధికారులు, పోలీస్ అధికారులు దత్తత తీసుకోవడం జరిగింది. కొత్తగా 8382 డంప్ యార్డ్ లను, 8001 శ్మశాన వాటికలను గుర్తించ నైనది వాటిలో 7829 డంప్ యార్డ్ లు, 1630 శ్మశాన వాటికలు మంజూరు చేయనైనది. 19,587 రిక్షాలు చెత్త సేకరణకు గ్రామ పంచాయతీలకు పంపిణి చేయనైనది. 2015-16సంవత్సరానికి 2,17,896 పనులను రూ.2542 కోట్ల అంచనాలతో మరియు 2016-17 సంవత్సరానికి 2,28,099 పనులను రూ.2919 కోట్ల అంచనాలతో గుర్తించనైనది.
4.మన ఊరు మన కూరగాయలు
కూరగాయల సాగును ప్రోత్సహించేలా, రైతు పండించే కూరగాయలకు నేరుగా మార్కెటింగ్ సౌకర్యం కల్పించడంలో భాగంగా “మన ఊరు.. మన కూరగాయలు” పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తోంది. రైతు పండించిన కూరగాయలకు గిట్టుబాటు ధర కల్పించడం, నాణ్యమైన తాజా కూరగాయలను సరసమైన ధరలకు వినియోగదారులకు విక్రయించడం పథకం ప్రధాన ఉద్దేశ్యం. తాజా కూరగాయలను విక్రయించే లక్ష్యంతో ఈ పథకం ముందుకు సాగుతున్నది. ఈ పథకం ద్వారా రైతుల నుంచి కూరగాయలు సేకరించి నేరుగా రైతు ఖాతాలో డబ్బులు జమ చేస్తారు. తద్వారా రైతుల ఆదాయం మార్కెట్ ధరలో 25% నుండి 64 % పెరిగినది. నగర ప్రజలకు నాణ్యమైన కూరగాయలను అందించేందుకు హైదరాబాద్, సికింద్రాబాద్ ఏరియాల్లో 2017 మే 19న 40 కేంద్రాల్ని ప్రారంభించారు.
2.పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు పెంపు, బీమా సౌకర్యం
ఉమ్మడి రాష్ట్రంలో పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్మికులంటే(సఫాయి కర్మచారుల) చులకన భావన ఉండేది. రోడ్లను ఊడ్చి, మురికికాల్వలను శుభ్రంచేసి కేవలం రూ.వందల్లో మాత్రమే వేతనాలు తీసుకొనేవారు. చాలామంది రూ.నాలుగైదు వందల జీతంతోనే పనిచేసేవారు. దీంతో పండుగల సమయంలో ఇంటింటికీ తిరిగి పైసలు వసూలు చేసుకొనేవారంటే వారి జీవితం ఎంత దుర్భరంగా ఉండేదో అర్థంచేసుకోవచ్చు. అందుకే స్వరాష్ట్రంలో గ్రామపంచాయతీ కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు వారి వేతనాలను పెంచారు. 2014 నుంచి 2015 వరకు కొన్ని పంచాయతీల్లో విడుతలవారీగా రూ.వెయ్యి నుంచి రూ.3 వేల వరకు వేతనాలను ఇచ్చారు. ఆ తర్వాత 2019లో పల్లెప్రగతి సమీక్షలో సీఎం కేసీఆర్ పారిశుద్ధ్య కార్మికుల జీవనంపై దృష్టి పెట్టారు. 14 అక్టోబర్ 2019న పారిశుద్ధ్య కార్మికుల వేతనాలను రూ.8,500లకు పెంచుతూముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. పెంచిన జీతాలను 01 మే, 2020 నుంచి అందించాలని నిర్ణయిస్తూ.. 25 ఏప్రిల్, 2020 న ఉత్తర్వులు వెలుబడ్డాయి. పెంచిన జీతాలతో రాష్ట్రంలోని 12,769 గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న 43 వేల మంది కార్మికులకు లబ్దిచేకూరింది. గ్రామాలకు ఇచ్చే రూ.307 కోట్ల నిధుల నుంచి పెంచిన వేతనాలను ఇవ్వాలని పేర్కొన్నారు. అన్ని గ్రామ పంచాయతీల్లో శానిటరీ, మల్టీపర్పస్ వర్కర్లను ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియమించుకునేందుకు మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదలచేసింది.
3.మొత్తం 31 వేల మంది కార్మికులకు బీమా
10 అక్టోబర్ 2019న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 2020 ఫిబ్రవరి నుంచి రాష్ట్రంలోని 12,769 గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఎల్ఐసీ నుంచి రు. 2 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. పంచాయతీల్లో పనిచేస్తున్న 59 ఏండ్లలోపు కార్మికులు 31,540 మంది ఉన్నట్టు గుర్తించారు. వీరందరికీ తొలివిడతగా ఒక ఏడాదికి బీమా కల్పించారు.
కార్మికుల ప్రీమియం చెల్లిస్తున్న ప్రభుత్వం
పారిశుద్ధ్య కార్మికుల తరఫున బీమా ప్రీమియం సొమ్మును ప్రభుత్వమే చెల్లిస్తున్నది. దీనికోసం ఏటా ఒక్కో కార్మికుడికి రూ.769 చొప్పున ఎల్ఐసీకి చెల్లిస్తున్నారు. ప్రతి కార్మికుడికి బీమాను ప్రతిఏటా రెన్యువల్ చేయనున్నారు. కార్మికుల తరఫున బీమా ప్రీమియం కోసం ప్రభుత్వం ఏటా రూ.2,42,54,260 చెల్లిస్తున్నది.భారతదేశంలో పంచాయతీ రాజ్ ఉద్యమానికి ఆద్యుడైన ఎస్.కె.డేకు నివాళిగా ఈ జీవిత బీమాకు ఆయన పేరు పెడుతున్నట్టు సీఎం చెప్పారు.
5.పంచాయతీ ట్రిబ్యునల్ ఏర్పాటు
6.పంచాయతీలకు ఫైబర్ నెట్
పల్లెలను ప్రగతిపథంలో నడిపించే లక్ష్యంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం.. అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు టీ ఫైబర్ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టింది. ఇప్పటికే అన్ని గ్రామ పంచాయతీల భవనాలకు ఫైబర్లైన్ వేయడం పూర్తయ్యింది. ప్రభుత్వ సూచన మేరకు గ్రామ పంచాయతీలు కూడా సొంత నిధులతో కంప్యూటర్లను సమకూర్చుకుంటున్నాయి. త్వరలోనే తెలంగాణ గ్రామాలు డిజిటల్ రూపును సంతరించుకోనున్నాయి.
అంతా ఆన్లైన్లోనే
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వినూత్న పథకాల నేపథ్యంలో గ్రామాల్లో ఇంటర్నెట్ వినియోగం పెరిగింది. ఇటీవలె పల్లెప్రగతి పీఎస్ యాప్, ఇన్స్పెక్షన్ యాప్లను తీసుకొచ్చారు. పంచాయతీ కార్యదర్శి చేపట్టే రోజువారి, నెలవారీ కార్యకలాపాలను సజావుగా సాగించేందుకు ఈ యాప్లు ఉపయోగపడుతున్నాయి. పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ, వ్యర్థాల సేకరణ, పల్లెప్రగతి పనులు, పంచాయతీ రికార్డుల నిర్వహణ, జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ, పంచాయతీ ఆదాయం, ఆమోదించిన చెక్కులు, జీతాల రసీదులు ఇలా ఏ పని చేసినా ఈ యాప్ల ద్వారానే జరుగుతున్నాయి. ఇవే కాకుండా ప్రతి నెలా పంచాయతీల ఆదాయ, వ్యయాలను ఆడిట్ చేస్తున్నారు. తాజాగా ఇండ్ల రికార్డులను కూడా డిజిటలైజ్ చేసి ఆన్లైన్లో పెట్టారు. అయితే ఈ పనులన్నింటికీ ఇంటర్నెట్ సిగ్నల్ ప్రధాన అడ్డంకిగా మారింది. కొన్ని మారుమూల గ్రామాల్లో నెట్వర్క్ సిగ్నల్ సరిగాలేక వివరాల నమోదు ఆలస్యం అవుతున్నది. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకే సర్కారు పంచాయతీలకు ఫైబర్నెట్ సదుపాయం కల్పించనున్నది. గతంలో గ్రామాల్లో ఇంటర్నెట్, కంప్యూటర్ సదుపాయంలేక కార్యదర్శులు ప్రతిరోజు సాయంత్రం మండల కేంద్రానికి వెళ్లి వివరాలు నమోదు చేయాల్సి వచ్చేది. నెట్ సదుపాయం అందుబాటులోకి వస్తే ఇకపై ఇలాంటి సమస్యలు ఉండవు. ప్రజలకు సత్వర సేవలు అందుతాయి.
మూడు జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టు
నెట్ కనెక్టివిటీ ప్రొగ్రామ్ను రాష్ట్రంలోని నిజామాబాద్, రంగారెడ్డి, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. మొత్తం 918 గ్రామాలను ఇందుకోసం ఎంపిక చేసుకున్నారు. నెట్కనెక్టివిటీ ఇన్స్టాలేషన్ కోసం బీబీఎన్ఆర్ అనే సంస్థతో కలిపి టీఫైబర్ పనిచేస్తున్నది. ఒక్కసారి ఇన్స్టాలేషన్ పూర్తయ్యాక దాని నిర్వహణను టీఫైబర్ చూసుకుంటుంది.
ఆన్లైన్ ఆడిట్లో తెలంగాణ నంబర్1 (22 జనవరి 2021)
దేశవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో ఆన్లైన్ ఆడిట్ విధానాన్ని సమర్థంగా అమలుచేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని కేంద్ర పంచాయతీరాజ్శాఖ కితాబిచ్చింది. 2019-20లో 40 శాతం ఆన్లైన్ ఆడిట్ నిర్వహించి తెలంగాణ దేశంలోనే నంబర్-1గా నిలిచిందని కేఎస్ సేథి అభినందించారు. గ్రామ పంచాయతీలకు యూజర్ఐడీలు క్రియేట్ చేయడం, ఆడిట్ నివేదికలు ఆన్లైన్లో పంపడంలో ఎదురయ్యే సమస్యలు, ఆడిట్ నివేదికలో మార్పులపై కూడా చర్చించారు.
7.స్వచ్ఛభారత్లో మూడోసారి నంబర్ 1 (30 నవంబర్ 2020)
స్వచ్ఛభారత్ మిషన్ (గ్రామీణ్)లో తెలంగాణ దేశంలోనే నంబర్వన్గా నిలిచింది. వరుసగా మూడోసారి ఈ ఘనత సాధించింది. జిల్లాల క్యాటగిరీలో కరీంనగర్ దేశంలోనే మూడోస్థానాన్ని దక్కించుకొన్నది. ప్రతి ఏటా స్వచ్ఛభారత్ కింద కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలు, జిల్లాలు, బ్లాక్లు, గ్రామ పంచాయతీలవారీగా అవార్డులు అందజేస్తున్నది. తాగునీరు, పారిశుద్ధ్య విభాగాల్లో కేంద్రం చేపట్టిన మూడు కార్యక్రమాల్లో తెలంగాణ సత్తా చాటింది. (నవంబరు 1, 2019 నుంచి ఏప్రిల్ 20, 2020) వరకు నిర్వహించిన స్వచ్ఛ సుందర్ సముదాయక్ శౌచాలయ (ఎస్ఎస్ఎస్ఎస్), ఈ ఏడాది జూన్ 15 నుంచి సెప్టెంబరు 15 వరకు నిర్వహించిన కమ్యూనిటీ మరుగుదొడ్ల నిర్మాణం- నిర్వహణ, ఆగస్టు 8 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించిన గందగీ ముక్త్ భారత్ (డీడీడబ్ల్యూఎస్) వ్యర్థాలను తొలిగించే కార్యక్రమాల్లో రాష్ట్రం అద్భుత ఫలితాలను సాధించింది. తెలంగాణ దేశంలోనే నంబర్వన్గా నిలిచిందని కేంద్ర ప్రభుత్వ డీడీడబ్ల్యూఎస్ డైరెక్టర్ యుగల్ జోషి తెలిపారు. జిల్లాల క్యాటగిరీలో కరీంనగర్ మూడోస్థానం దక్కించుకొన్నదని పంచాయతీరాజ్శాఖకు లేఖ రాశారు.
పల్లె ప్రగతిలో ముక్రా(కే) గ్రామానికి కేంద్రం ప్రశంసలు (7.2.2021)
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామం కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రశంసలు అందుకున్నది. పల్లెప్రగతి కార్యక్రమాలతోపాటు సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలుచేస్తూ అభివృద్ధిలో పరుగులు తీస్తున్నది. ఈ నేపథ్యంలో ముక్రా (కే) గ్రామం 7 ఫిబ్రవరి 2021న కేంద్ర జల్శక్తి మంత్రిత్వశాఖ నుంచి అభినందనలు పొందింది. గ్రామంలో నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్లో 38 క్వింటాళ్ల సేంద్రియ ఎరువును తయారు చేసి విక్రయించగా.. పంచాయతీకి రూ.4 లక్షల వరకు ఆదాయం సమకూరింది. దీంతో ముక్రా(కే) ఆర్థిక ప్రగతి సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నదని, ఇతర పంచాయతీలు కూడా ఈ దిశగా చర్యలు తీసుకోవాలని జల్శక్తి మంత్రిత్వశాఖ ట్వీట్ చేసింది.