విశాల్ తాజా సినిమాకు ‘మకుటం’ అనే పేరును ఖరారు చేశారు. ఈ సందర్బంగా టైటిల్ టీజర్ను ఆదివారం మేకర్స్ విడుదల చేశారు. విశాల్కు ఇది 35వ సినిమా కాగా, ప్రతిష్టాత్మక సూపర్గుడ్ ఫిల్మ్స్ సంస్థకు ఇది 99వ సినిమా. రవి అరసు దర్శకుడు. అంజలి, దుషార విజయన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సముద్రం నేపథ్యంలో నడిచే మాఫియా కథగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు టీజర్ చూస్తే తెలుస్తున్నది. తంబి రామయ్య, ఆైర్జె తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా రిచర్డ్ ఎం.నాథన్, సంగీతం: జి.వి.ప్రకాశ్కుమార్, నిర్మాత: ఆర్.బి.చౌదరి.