లాక్డౌన్ సమయంలో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది ఆహా. వరుసగా వెబ్ సిరీస్లు, సినిమాలు రిలీజ్ చేస్తూ టాప్ ఓటీటీగా మారిపోయింది. అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఓటీటీల రేంజ్లో తమ ప్లాన్స్ కూడా మార్చేస్తున్నారు ఆహా నిర్వాహకులు. మారుతి, నందిని రెడ్డి, క్రిష్, వంశీ పైడిపల్లి వంటి దర్శకులు దాదాపు రూ.25 కోట్లతో వెబ్ సిరీస్లు ప్లాన్ చేస్తున్నారు. ఆహా ఒరిజినల్స్ పేరుతో వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ల విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకే వారం 15 సినిమాలు విడుదల చేయబోతున్నారు. జూలై 2 శుక్రవారం రోజున ఈ సినిమాలు విడుదల కాబోతున్నాయి. వీటిలో కొత్త సినిమాలతో పాటు కొన్ని పాత సినిమాలు కూడా ఉన్నాయి.ఆ సినిమాల వివరాలు..