నితిన్, కీర్తిసురేశ్ హీరోహీరోయిన్లుగా వస్తున్న చిత్రం రంగ్ దే. ట్రైలర్ చూస్తుంటే సూపర్ హిట్ చిత్రం నువ్వేకావాలి లా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు వెంకీ అట్లూరి రంగ్దే సేమ్ జోనర్లోనే వస్తుంది. కానీ రంగ్దే పూర్తి డిఫరెంట్ గా సాగే సినిమా. కాలనీ బ్యాక్డ్రాప్ లో ఇరుగు పొరుగు ఫ్యామిలీలు, హీరోహీరోయిన్లు అనగానే నువ్వే కావాలి, ఆనందం సినిమాలు గుర్తొస్తాయి.
రంగ్దే సినిమా నువ్వే కావాలి కంటే ఢిఫరెంట్గా ఉంటుంది. ట్రైలర్ లో చూసింది సినిమాలో కథలో భాగం. సినిమాలో చాలా కంటెంట్ ఉంటుంది. 2019 చివర్లో కానీ 2020 ప్రారంభంలో కానీ రంగ్ దే విడుదల చేయాలనుకున్నాం. కానీ కరోనా ఎఫెక్ట్తో ఇపుడు విడుదల చేస్తున్నట్టు చెప్పాడు.