ధర రూ.76,830
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: ద్విచక్ర వాహన సంస్థ యమహా మోటర్..దేశీయ మార్కెట్లోకి ఒకేరోజు రెండు హైబ్రిడ్ స్కూటర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఢిల్లీ షోరూంలో రూ.76,830 ప్రారంభ ధరతో ఈ స్కూటర్లు లభించనున్నాయి. వీటిలో రే జెడ్ఆర్ 125 ఎఫ్ఐ హైబ్రిడ్, స్ట్రీట్ ర్యాలీ 125 ఎఫ్ఐ హైబ్రిడ్లు 125 సీసీ ఇంజిన్తో 8.2 పీఎస్ల శక్తినివ్వనున్నది.