ముంబై, జూలై 28: టాటా గ్రూపు గౌరవ చైర్మన్ రతన్ టాటాకు మహారాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ్ రత్నా అవార్డును ప్రకటించింది. దీంతోపాటు యువ పారిశ్రామికవేత్త, మహిళా వ్యాపారవేత్త, మరాఠి ఎంటర్ప్రెన్యూర్ అవార్డులను కూడా ఇవ్వనున్నది.