న్యూఢిల్లీ, ఆగస్టు 22: మహీంద్రా అండ్ మహీంద్రా ఎంపిక చేసిన మాడళ్లపై ప్రత్యేక డిస్కౌంట్తో అందిస్తున్నది. ఆగస్టు నెల సందర్భంగా పలు మాడళ్లను రూ.1.25 లక్షల వరకు తగ్గింపు ధరతో విక్రయిస్తున్నది. దీంట్లో లక్ష రూపాయల వరకు డిస్కౌంట్ ఇస్తున్న సంస్థ, మరో రూ.25 వేలు యాక్సెస్సిరీస్పై ఆఫర్ ఇస్తున్నది.