హైదరాబాద్, జూలై 6:ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్..తాజాగా పిల్లల పోషణ విభాగంలోకి ప్రవేశించింది. దేశీయ మార్కెట్లోకి సెలెహెల్త్ కిడ్జ్ ఇమ్యూనో ప్లస్ గుమ్మిస్ ఉత్పత్తులను విడుదల చేసింది.
వెల్మ్యూన్, ప్రీబయోటిక్స్, ఇతర అవసరమైన విటమిన్లు, మినరల్స్ వంటి శాస్త్రీయంగా రూపొందించిన పదార్థాల కలయికతో రూపొందించిన ఈ ఔషధంతో రోగనిరోధక శక్తి పెరగనున్నదని కంపెనీ పేర్కొంది.