Badradri-kothagudem
- Jan 21, 2021 , 02:33:28
VIDEOS
రైల్వే లైన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి

కొత్తగూడెం టౌన్, జనవరి 20: జిల్లాలోని పాండురంగాపురం నుంచి సారపాకకు సర్వే చేసిన 15.5 కిలోమీటర్ల రైల్వేలైన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ‘దిశ’ కమిటీ సభ్యుడు కొదమసింహం పాండురంగాచార్యులు అధికారులను కోరారు. బుధవారం కలెక్టరేట్లో డీఆర్వో అశోక్చక్రవర్తిని కలిసి వినతి పత్రం అందించారు. బూర్గంపాడు-సారపాకలో ఉన్న ఐటీసీ పేపర్బోర్డు వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ఐటీసీ భద్రాచలం నుంచి వెలువడే విషవాయువుల వల్ల ప్రజానీక ఆవశ్యకతకు, పంట పొలాలకు కలిగే నష్టం తదితర వాటి గురించిఆయన వివరించారు. రైల్వేలైన్ సాధన కమిటీ సభ్యులు ఉన్నారు.
తాజావార్తలు
- తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల
- కొవిడ్ టీకా తొలి డోసు తీసుకున్న హేమమాలిని
- టెస్ట్ చాంపియషిప్ ఫైనల్లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్
- ఫ్రిజ్లో వీటిని అసలు పెట్టకూడదు
- బీజేపీ ఎమ్మెల్యే బర్త్ డే పార్టీలో ఘర్షణ.. ఇద్దరు మృతి
- పల్లా, వాణీదేవి లకు తొర్రూరు బ్రాహ్మణ సంఘం సంపూర్ణ మద్దతు
- ఇరగదీసిన అశ్విన్, అక్షర్.. నాలుగో టెస్ట్లో ఇండియా విక్టరీ
- గాలి సంపత్ కోసం రామ్, జాతి రత్నాల కోసం విజయ్..!
- బడ్జెట్ సమావేశాలపై సీఎం సమీక్ష
- ప్రగ్యా ఠాకూర్కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
MOST READ
TRENDING