నందిగ్రామ్: ఐపీఎల్ టీ20 మ్యాచ్ను మించిన మజా పశ్చిమ బెంగాల్లోని నందిగ్రామ్ ఎన్నికల కౌంటింగ్లో వస్తోంది. 17 రౌండ్ల కౌంటింగ్లో 16 రౌండ్లు ముగిసే సరికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి కేవలం 6 ఓట్ల ఆధిక్యంలో ఉండటం గమనార్హం. చివరి రౌండ్ కౌంటింగ్ కొనసాగుతోంది.