సేంద్రియ వ్యవసాయంలో రసం పీల్చే పురుగులు, ఇతర చిన్న పురుగుల నివారణకు నీమాస్త్రం సమర్థంగా పనిచేస్తుంది.
కావలసిన పదార్థాలు :
తయారుచేసే విధానం :
పైన తెలిపిన పదార్థాలన్నిటినీ ఒక డ్రమ్ములో కలిపి, దానిపై ఏదైనా కప్పి నీడలో ఉంచాలి. రెండు రోజులపాటు మూడు పూటలా సవ్యదిశలో కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని మొదటగా గంపలో తర్వాత వస్త్రంలో వడపోసి నిల్వ చేసుకోవాలి.
వాడే విధానం : ఒకసారి తయారు చేసుకున్న నీమాస్ర్తాన్ని ఆరు నెలల వరకూ వాడుకోవచ్చు. దీనికి నీటిని కలపకుండా.. నేరుగా మొక్కలపైన పిచికారీ చేయాలి. నీమాస్త్రం మొక్కలకు హాని కలిగించే కీటకాలతోపాటు శిలీంధ్రాలను కూడా నాశనం చేస్తుంది.