ఛండీగఢ్ : పంజాబ్లోని ఫిరోజ్పూర్లో భారీగా హెరాయిన్ను బీఎస్ఎఫ్ బలగాలు స్వాధీనం చేసుకున్నారు. రూ. 65 కోట్ల విలువైన 12.9 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హెరాయిన్ను తరలిస్తున్న ఒకరిని బీఎస్ఎఫ్, నార్కోటిక్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.