ఏజ్ పెరుగుతున్నా యవ్వనంగా కనిపించాలని అందరూ అనుకుంటారు. ఇందుకోసం మార్కెట్లో దొరికే కాస్మొటిక్స్ను వాడుతుంటారు. అయితే, వాటితో ప్రయోజనం ఉండకపోగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఒక్కోసారి చర్మం పాడైపోతుంది. క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే మనం తీసుకునే ఆహారంపైనే చర్మ నిగారింపు ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నాలుగు రకాల పండ్లను రోజూ తీసుకుంటే మీ ఏజ్ పెరుగుతున్నా చర్మంపై ముడతలు రావని అంటున్నారు. మరి ఆ పండ్లేంటో ఓ లుక్కేద్దాం పదండి..