దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక ఎగ్జిబిషన్ గా పేరున్న హైదరాబాద్ నుమాయిష్.. షురూ అయింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేదికగా జరిగే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ఫిబ్రవరి 15 వరకు జరగనుంది. ఈ 46 రోజుల పాటు నాంపల్లి ఎగ్జిబిషన్(నుమాయిష్ )లో దేశ, విదేశాలకు చెందిన 2400 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 10 గంటల 30 నిమిషాల వరకు ఓపెన్ ఉండే నుమాయిష్ లో మరి కొంత సమాచారం తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.