హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): సెకండ్ వేవ్ సృష్టించిన విలయం, తాజాగా ఒమిక్రాన్ విజృంభణను చూస్తున్నప్పటికీ మాస్కు ధారణపై భారతీయులు ఎంతమాత్రం ఆసక్తి కనబర్చట్లేదని ‘లోకల్ సర్కిల్స్’ సర్వేలో తేటతెల్లమైంది. ఇండ్ల నుంచి బయటకు వచ్చినప్పుడు ప్రతీ ముగ్గురిలో ఒకరు ముఖానికి మాస్కును ధరించట్లేదని తెలిపింది. దేశవ్యాప్తంగా 364 జిల్లాల్లోని 25 వేల మందిపై ఈ సర్వే నిర్వహించారు.
బయటికి వచ్చినప్పుడు