హైదరాబాద్, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ): రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నిర్మాణమైన ‘వ్యూహం’ సినిమా విడుదల వివాదంపై ఈనెల 22న తీర్పు వెలువరిస్తామని హైకోర్టు ప్రకటించింది.
అప్పటివరకు సెన్సార్ బోర్డు సినిమా విడుదలకు జారీ చేసిన సర్టిఫికెట్ అమలు నిలిపివేత ఉత్తర్వులను పొడిగించింది.