న్యూయార్క్, ఏప్రిల్ 23: ఏదైనా చూడచక్కని ప్రదేశాన్ని, ప్రకృతి సౌందర్యాన్ని చూసినప్పుడు వాటిని వర్ణిస్తూ కవితలు రాస్తుంటారు కవులు. ఇక, నుంచి ఈ పని కూడా కృత్రిమ మేధ(ఏఐ) చేయబోతున్నది. కెలిన్ కరోలిన్ ఝాంగ్, ర్యాన్ మాథెర్ కలిసి ‘పొయెట్రీ కెమెరా’ను తయారుచేశారు.
ఈ కెమెరాతో ఫొటో తీసినప్పుడు ఫొటోతో పాటు ఆ చిత్రాన్ని వర్ణిస్తూ రంగులు, మనుషులు, వస్తువులు, వంటివాటిని విశ్లేషించి రాసే ఈ కవిత అప్పటికప్పుడే చిన్న చీటిపై ప్రింట్ అయి బయటకు వస్తుంది.