హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ ఎన్ఐటీ డైరెక్టర్గా ప్రొఫెసర్ ఎన్వీ రమణారావును నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీచేశారు.
ప్రస్తుతం రమణారావు వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) డైరెక్టర్గా పనిచేస్తున్నారు. దాదాపు ఐదేండ్లపాటు ఆయన ఛత్తీస్గఢ్లో సేవలందిస్తారు.