హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తేతెలంగాణ): ఏపీ, తెలంగాణ రాష్ర్టాల ఐసీఎస్ఈ, ఐఎస్ఈ స్కూల్స్ అసోసియేషన్ కార్యదర్శిగా హైదరాబాద్ అస్మాన్ఘడ్లోని సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ సుందరి ఎన్నికయ్యారు.