నారాయణపేట జిల్లా నర్వ మండలం ఉందేకోడ్ సర్పంచ్ నెల్లూరి పావని ప్రభుత్వ దవాఖానలో పండంటి బిడ్డకు జన్మనిచ్చారు.సోమవారం రాత్రి ఆమె రెండో కాన్పు కోసం నర్వ ప్రభుత్వ దవాఖానలో చేరారు.
మగబిడ్డకు జన్మనిచ్చిన సర్పంచ్కు మంగళవారం దవాఖాన సిబ్బంది కేసీఆర్ కిట్ అందజేసి, అభినందించారు. -నర్వ