చౌటుప్పల్, ఆగస్టు 21: మునుగోడు సభకు హాజరైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిషాకు చౌటుప్పల్వాసులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఎనిమిదేండ్ల క్రితం నాటి గ్యాస్ ధరలను ప్రస్తుత ధరలతో పోలుస్తూ తంగడపల్లి చౌరస్తా వద్ద రబ్బరు సిలిండర్లను ప్రదర్శించారు.
‘నన్ను కొనే దమ్ముందా, వంట చేసేంత సీన్ ఉన్నదా?’ అంటూ గ్యాస్బండపై రాశారు.