వనపర్తి : వనపర్తి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో శాశ్వత ఆధార్ కేంద్రాన్ని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. బుధవారం వనపర్తి మున్సిపల్ కార్యాలయంలో పట్టణ ప్రజలకు త్వరితగతిన సేవలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఆధార్ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. దీన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
కార్యక్రమంలో నాగర్ కర్నూల్ ఎంపీ రాములు, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, డీఏసీఎస్ చైర్మన్ విజయ, ఆధార్ సెంటర్ యజమాని రమేష్ బాబు, అశోక్ కుమార్, వినోద్ కుమార్, ఇ- డిస్ట్రిక్ట్ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
పవిత్ర స్నానాల కోసం వచ్చి ప్రాణాలు విడిచారు
అందరికి హెల్త్ ప్రొఫైల్.. అదే సీఎం కేసీఆర్ లక్ష్యం
కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు నీటి విడుదల
ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం
ప్రభుత్వ వైద్య రంగంలో మరో మందడుగు : మంత్రి పువ్వాడ
తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి సబితా రెడ్డి