నమస్తే తెలంగాణ దినపత్రిక ఎండీ, టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థి డీ దామోదర్రావును రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దామోదర్రావుకు పుష్పగుచ్ఛం అందించి, శుభాకాంక్షలు తెలిపారు.