హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): ఫుడ్ సేఫ్టీ విభాగం కమిషనర్గా హరిచందనను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం ఆమె ఆయుష్ డైరెక్టర్గా ఉన్నారు. ఆమెకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.