హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీల షెడ్యూల్లో విద్యాశాఖ మార్పులు చేసింది. హైకోర్టు తీర్పు ప్రకారం జీవో-317లో బదిలీ అయిన వారికి పాత సర్వీసును పరిగణనలోకి తీసుకోవాల్సి ఉండటంతో నూతన షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన మంగళవారం విడుదల చేశారు. మొత్తంగా గతంలో ప్రకటించిన షెడ్యూల్ కంటే పది రోజులు ఆలస్యంగా ప్రక్రియ కొనసాగనున్నది.
నూతన షెడ్యూల్