Telangana Assembly Elections | రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి ముందంజలో ఉన్నారు. మొదటి రౌండ్ ముగిసే సరికి 4,514 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థికి 4,118 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థికి 2,214 ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతం కౌంటింగ్ కొనసాగుతోంది.