హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆయుర్వేద వైద్యు డు ఆనందయ్య తయారుచేసిన కరోనా మందును సోమవారం నుంచి పంపిణీ చేయనున్నట్టు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి తెలిపారు. ఆన్లైన్లో బుక్ చేసుకొన్నవారికి కొరియర్ ద్వారా మందును పంపిస్తామని చెప్పారు. ఈ మందును www.childdeal.in అనే వెబ్సైట్ ద్వారా పంపిణీ చేయనున్నట్టు సమాచారం.