రాష్ట్రంలో కొత్తగా 203 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఒకరు మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. మరో 160 మంది కరోనా బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3852 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 40730 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.