హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 188 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కోవిడ్తో ఒకరు మృతి చెందారు. కరోనా నుంచి మరో 193 మంది తాజాగా కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 3891 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇవాళ 35,978 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.