బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పదోతరగతి విద్యార్థులకు చిరుకానుక అందజేస్తున్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న టెన్త్ విద్యార్థులకు పరీక్షలు రాయడానికి ప్యాడ్లు, �
ఉమ్మడి మిరుదొడ్డి మండలంలో 22 ప్రాథమిక, 3 అప్పర్ ప్రైమర్ స్కూల్స్, 13 జడ్పీ పాఠశాలలు కలిపి మొత్తం 38 ఉన్నాయి. వీటిలో 3503 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 38 పాఠశాలల్లో 82 మంది మధ్యాహ్న భోజన కార్మికులు విధులు న�