మండల కేంద్రం లో గురువారం ఎంపీడీవో నూతన కార్యాలయాన్ని సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఎంపీపీ సద్ధి ప్రవీణావిజయభాసర్ రెడ్డి ప్రారంభించారు.
అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన అన్ని హామీలు అమ లు చేసి మాట నిలబెట్టుకోవాలని సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి డిమాం డ్ చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపుమ�
దేశంలోనే రాష్ర్టాన్ని అభివృద్ధి, సంక్షేమంలో ప్రథమ స్థానంలో నిలిపిన కేసీఆర్ మూడోసారి సీఎంను చేసేందుకు కంకణబద్ధులు కావాలని సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీరెడ్డి కోరారు. శుక్రవారం తెలంగాణ ఆవిర్
రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని, ఆరోగ్య తెలంగాణ దిశగా పయనిస్తున్నదని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం సంగారెడ్డిలో 2కే రన్ను జడ్పీ చైర్�