షాబాద్లో అంతర్జాతీయ క్రీడలు నిర్వహించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం షాబాద్ మండల కేంద్రంలోని పీఆర్ఆర్ స్టేడియంలో దివంగత నేత పట్నం రాజేందర్రెడ్డి వర్ధంతి
రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో భాగంగా శనివారం గిరిజనోత్సవం నింగినంటింది. ఆటపాటలు, సభలు, సహపంక్తి భోజనాలతో తండాలు సందడిగా మారాయి. ఆయా తండాల్లో జరిగిన కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయక�
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాలు, తండాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదని, పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలన్నీ అభివృద్ధి సాధించాయని ఎమ్మెల్యే జైపాల్యాదవ్, జడ్పీ చై�
పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలనే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదని రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి అన్నారు.