Sambhal MP : సంభల్ ఎంపీ ఇంట్లో విద్యుత్తు చోరీ జరిగింది. ఆ ఘటనలో కేసు బుక్ చేసింది విద్యుత్తు శాఖ. దీనికి తోడు ఆ ఎంపీకి 1.91 కోట్ల ఫైన్ కూడా విధించింది.
డేటా చోరీ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. వివిధ రకాల సంస్థలు, వ్యవస్థలు, వ్యక్తులకు సంబంధించిన డేటాను చోరీ చేయడంతో పాటు వాటిని ఇతర సంస్థలు, వ్యక్తులకు విక్రయించే క్రమంలో పెద్ద ఎత్తున హవాలా ద్వారా ఆర్