ఎల్లారెడ్డిలో సోమవారం సాయంత్రం కురిసిన అకాల వర్షం అనేక కష్టాలను తెచ్చిపెట్టింది. మధ్యాహ్నం వరకు ఎండ దంచికొట్టగా, సాయంత్రం 4 గంటల సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దాదాపు గంటకు పైగా ఈదురుగాలులతో కూ
ఎల్లారెడ్డి పట్టణంలో నూతనంగా ఆర్టీసీ బస్టాండ్ నిర్మించగా.. ప్రారంభోత్సవానికి ముందే నాణ్యతలోపాలు బయటపడ్డాయి. సుమారు రూ. 4 కోట్ల నిధులతో బస్టాండ్ను నిర్మించారు. ఈ నెల 24న రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, స�