భక్తుల పాలిట కొంగుబంగారంగా, కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారిగా ఉత్తర తెలంగాణలోనే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ రేణుకా ఎల్లమ్మ ఉత్సవాలు ప్రారంభమ య్యాయి. ఈనెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించనున�
మండల పరిధిలోని కుప్పానగర్ కొలువుదీరిన గ్రామ దేవత శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి 31వ వార్షికోత్సవ సందర్భంగా మంగళవారం ఉదయం అమ్మవారికి అభిషేకము, వడిబియ్యము, కుంకుమార్చన, మహా మంగళహారతి కార్యక్రమం నిర్వహించార�
షాబాద్ మండలంలోని కుమ్మరిగూడ గ్రామంలో మల్లన్న కల్యాణం ఘనంగా నిర్వహించారు. ఆదివారం గ్రామంలోని మల్లన్న దేవాలయం వద్ద ఓగ్గు కళాకారుల ఆధ్వర్యంలో మధ్యాహ్నం 12గంటలకు మల్లన్న, గొల్లకేతమ్మ కల్యాణం అంగరంగ వైభవం�