‘మా ఊరిలో జరిగే జాతర ఆధారంగా ఈ కథ రాసుకున్నా. ఇందులో ప్రతీ కుర్రాడి కథ కనిపిస్తుంది. నా వ్యక్తిగత అనుభవాలు కూడా కొన్ని ఉన్నాయి’ అన్నారు దర్శకుడు యదు వంశీ. నూతన తారాగణంతో ఆయన రూపొందించిన ‘కమిటీ కుర్రోళ్లు’
ఓ వైపు నటన, మరో వైపు చిత్ర నిర్మాణం అంటూ బిజీబిజీగా ఉంటున్నది మెగా డాటర్ నిహారిక కొణిదెల. ఆమె సమర్పణలో యదు వంశీ దర్శకుడిగా, పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మిస్తున్న చిత్రానికి ‘కమిటీ కుర్రాళ్లు’ అనే �