దేవాలయాల పరిపాలనను డిజిటలైజ్ చేయడంలో భాగంగా దేవాలయ పరిపాలన సమాచార నిర్వహణ వ్యవస్థ(టీఏఐఎంఎస్)ను సమర్థంగా తీర్చిదిద్దాలని, ఇందుకోసం క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలు చేప
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన నూతన ట్రస్ట్ బోర్డు శనివారం కొలువుదీరింది. దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య సమక్షంలో స్వయంభూ గర్భాలయ బంగారు దర్వాజ ప్రాంతంలో