KTR | యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నుంచి విద్యుదుత్పత్తిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. కేసీఆర్ హయాంలో పదేళ్లలోనే మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందని కే�
తెలంగాణ ఆవిర్భావానికి ముందు అంధకారంలో ఉన్న రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించి రైతులకు పూర్తి స్థాయి లో విద్యుత్తును సరఫరా చేసి, మిగులు విద్యుత్తు రాష్ట్రంగా నిలిపి, రాష్టం లో వెలుగు జిలుగులు �