తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ పిలుపు మేరకు పాల్వంచ కేటీపీఎస్, మణుగూరు బీటీపీఎస్లో విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన నిరసనలు సోమవారం 35వ రోజుకు చేరాయి. వైటీపీఎస్లోని రెండ్లు ప్లాంట్లలో ప్రైవేటీ�
యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెలంగాణ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ(టీజీ పీఈ జేఏసీ) ఆధ్వర్యంలో కరీంనగర్లో విద్యుత్ ఉద్యోగుల నిరసన మంగళవారం కొనసాగింది.