సామాజిక మాధ్యమం ఎక్స్ (గతంలో ట్విటర్)ను ఎలాన్ మస్క్ దివాలా దిశగా నడుపుతున్నట్లు ప్రముఖ న్యూస్ నెట్వర్క్ జోస్యం చెప్పింది. 44 బిలియన్ డాలర్లకు ఈ కంపెనీని ఆయన సొంతం చేసుకున్నారని తెలిపింది. దీనిలో ద
ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్' (ట్విట్టర్)లో ఖాతా కొనసాగించటం ఇకపై ఉచితం కాబోదు! ఏటా 1 డాలర్తో బేసిక్ సబ్స్క్రిప్షన్ను తీసుకొస్తున్నట్టు ‘ఎక్స్' మంగళవారం కీలక ప్రకటన చేసింది.
Twitter | ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ఎక్స్ (X) వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఎక్స్లో ‘నాట్ ఎ బాట్’ (Not A Bot) అనే కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ (Subscription Plane)ను అమల్లోకి తెచ్చింది.
TweetDeck | ఎలన్ మస్క్ ‘ఎక్స్ (ట్విట్టర్’ విషయమై కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్వీట్ డెక్ సర్వీసులు పొందాలంటే ట్విట్టరీలు (ఎక్స్ యూజర్లు) తప్పనిసరిగా బ్లూ సబ్ స్క్రిప్షన్ పొందాలనే నిబంధన తెచ్చారు.
Elon Musk | ‘ఎక్స్’ (ట్విట్టర్) అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) కు శాన్ ఫ్రాన్సిస్కో (San Francisco) అధికారులు షాకిచ్చారు. నగరంలోని ప్రధాన కార్యాలయంపై కొత్తగా ఏర్పాటు చేసిన సంస్థ లోగో ‘X’ ను తొలగించారు.
Twitter - X | సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్’లో ‘బర్డ్` లోగో ఇక చరిత్ర కానున్నది. దాని స్థానే ఎక్స్ లోగో వచ్చేస్తుంది. త్వరలో ట్విట్టర్ పేరు కూడా మారుతుందని తెలుస్తున్నది.