వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించే ఎర్త్ అవర్కు నేడు(శనివారం) డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం లో గంటపాటు లైట్లు ఆఫ్ చేయనున్నారు.
భారతీయుల భోజన పద్ధతులు ఎంతో ఉత్తమమైనవని ప్రపంచ వన్యప్రాణి నిధి (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) లివింగ్ ప్లానెట్ నివేదిక వెల్లడించింది. అభివృద్ధి చెందిన (జీ20 దేశాలు) ఆర్థిక వ్యవస్థలన్నింటిలో భారతీయుల ఆహార వినియో
వన్యప్రాణుల రక్షణ, నిర్వహణ, పర్యవేక్షణ కోసం రాష్ట్ర వన్యప్రాణుల బోర్డు నూతన స్టాండింగ్ కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులిచ్చారు.
1970 నుంచి 2018 మధ్యకాలంలో 69 శాతం జంతుజాలాలు తరిగిపోయాయని ప్రపంచ వన్యప్రాణి నిధి (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) లివింగ్ ప్లానెట్ నివేదిక తెలిపింది. 5,230 రకాలకు చెందిన 32 వేల జంతుజనాభాపై జరిపిన అధ్యయనంలో ఈ సంగతి వెల్లడైంద