దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో ఆకట్టుకోలేకపోయిన భారత జట్టుకు మరో దెబ్బ తగిలింది. సెంచూరియన్ పోరులో స్లో ఓవర్రేట్కు పాల్పడినందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టీమ్ సభ్యుల మ్యాచ్ ఫీజులో 10 శాతం �
దుబాయ్: యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో స్లో ఓవర్ రేట్కు పాల్పడినందుకు ఇంగ్లండ్ జట్టుపై ఐసీసీ జరిమానా విధించగా.. తాజాగా దాన్ని సవరించింది. వారం రోజుల
దుబాయ్: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ (2021 నుంచి 2023) కోసం కొత్త పాయింట్ల పద్ధతిని బుధవారం ప్రకటించింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ). పర్సెంటేజ్ ఆఫ్ పాయింట్ల ప్రకారమే టీమ్స్కు ర్యాంకులు
లండన్: క్రికెట్ చరిత్రలో తొలిసారి నిర్వహించిన వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ ఈ మధ్యే ముగిసిన విషయం తెలుసు కదా. ఇక ఇప్పుడు రెండో టెస్ట్ చాంపియన్షిప్ ప్రారంభం కాబోతోంది. ఇది 2021-2023 మధ్య జర